క్రైమ్/లీగల్

జీహెచ్‌ఎంసీ కార్మికుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూలై 6: ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీహెచ్‌ఎంసీ కార్మికుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగారం మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం గ్రామంలో నివాసముంటున్న డీవీ నాగరాజు (34) జీహెచ్‌ఎంసీలో ప్రేవేట్ లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు, ఆరోగ్యం సరిగా లేక పోవటంతో శుక్రవారం రాత్రి రాంపల్లి ఘట్‌కేసర్ వెళ్లే ప్రధాన రహదారి ప్రక్కనే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించటంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.