క్రైమ్/లీగల్
వ్యాపారిపై హత్యాయత్నం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 7 July 2019
ఖైరతాబాద్, జూలై 6: పంజాగుట్ట పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలో వ్యాపారిపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం.. గచ్చిబౌలిలో నివాసం ఉండే, రాంప్రసాద్ (45) వ్యాపారి. పంజాగుట్ట దుర్గానగర్ కాలననీల్లో ఇతనికి కార్యాలయం ఉంది. శనివారం రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో కార్యాలయం నుంచి బయటకు రాంప్రసాద్ స్థానికంగా తీవ్ర ఉన్న వెంకటేశ్వరస్వామి దేవా లయానికి సమీపంగా రాంప్రసాద్ వెళ్తుండగా ముగ్గురు దుండగులు అతనిపై కత్తులతో దాడి చేశారు. కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్న రాంప్రసాద్ స్థానికంగా ఉన్న యశోద ఆసుపత్రికి తరిలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపతున్నారు.