క్రైమ్/లీగల్

బీఎస్‌ఎఫ్ ఏఎస్‌ఐ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగు నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దొంగలించిన బీఎస్‌ఎఫ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ నరేష్ కుమార్ దొంగలించి, చివరకు పట్టుబడ్డాడు. ఓ మహిళా ప్రయాణికురాలు తన భర్తతో కలిసి విమానాశ్రయానికి చేరుకున్నారు. చెకింగ్ పాయింట్ వద్ద తన బ్యాగు అందచేసి, చెకింగ్ తర్వాత తీసుకున్నారు. ఇంతలోనే ఆ బ్యాగులోని బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఆందోళన చెంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే సీసీ టీవీలను పరిశీలించడంతో సదరు ఏఎస్‌ఐ పట్టుబడ్డాడు. ఆ సమయంలో ఏఎస్‌ఐ మద్యం సేవించి ఉన్నట్లు కూడా దర్యాప్తులో తేలిందని తెలిపారు.