క్రైమ్/లీగల్

అగ్రిబయోటెక్ ఎండిపై చీటింగ్ కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 25 : రైతులను నమ్మించి మొక్కజొన్న తీసుకువెళ్లి సొమ్ము చెల్లించకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో టుటౌన్ పోలీసులు హైదరాబాద్‌కు చెందిన మన్నం వెంకట కృష్ణారావుపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. 2014 జనవరి 7వ తేదీన కృష్ణారావు 330 టన్నుల మొక్కజొన్న విత్తనాలను తీసుకువెళ్లినట్లు స్థానిక అమీనాపేటకు చెందిన ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఫిర్యాదు చేసి కోర్టును ఆశ్రయించడంతో కోర్టు నిందితునిపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన నేపధ్యంలో టుటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో 29 లక్షల 86 వేల రూపాయలు బాధితునికి కృష్ణారావు చెల్లించాల్సి వుందని తెలిపారు.