జాతీయ వార్తలు

పాత్రికేయురాలిపై కేసు వేసిన అక్బర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:తనపై లైంగిక ఆరోపణలు చేసిన పాత్రికేయురాలు ప్రియారమణిపై మాజీ ఎడిటర్, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. తనపై నిందలు మోపుతున్నారని, తనను అవమానపరిచేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన పాటియాల కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.