చిత్తూరు

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 19: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని పరిశ్రమల శాఖ అదనపు డైరెక్టర్ వి సురేష్‌బాబు అన్నారు. సోమవారం సిఎల్‌ఆర్‌సి భవనంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకర్ల అంచనాలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మధ్య తేడా అధికంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో నాబార్డ్ కన్సల్టెంట్స్ బృందం పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక కౌనె్సలింగ్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు కన్సల్టెన్స్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాఘవేంద్రరావు, జోనల్ మేనేజర్ ప్రతాప్, బ్యాంకర్లు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.