చిత్తూరు

గాయపడిన బాలికకు ఎలైట్ ఆసుప్రతిలో చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 30: స్థానిక ఇసుకవీధిలో కొద్ది రోజుల క్రితం ఓ భవనం కూలిపోయిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గిరిష్మాకు శనివారం స్థానిక ఎలైట్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, డాక్టర్ మురహరి, డాక్టర్ బాబురావు బృందం ఆమెకు శస్తచ్రికిత్స చేశారు. ఈసందర్భంగా డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ గిరిష్మా వెనె్నముకకు బలమైన గాయమైందని అన్నారు. అమె కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.