చిత్తూరు

శ్రీనాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 22: మదనపల్లి మునిసిపల్ చైర్మన్ వేధింపులకు బలవన్మరణానికి పాల్పడిన శ్రీనాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలని రూ. 25 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలంటూ సి ఐ టి యు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ వేధింపుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈకార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యదర్శి గంగరాజు, సురేంద్ర, హరి, చిన్నామణి, వెంకటేష్, మళ్లి, గండి శ్రీను, పళణి తదితరులు పాల్గొన్నారు.