అంతర్జాతీయం

ఇస్తాంబుల్‌ దాడిలో మృతుల సంఖ్య 41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టర్కీ: ఇస్తాంబుల్‌ విమానాశ్రయ దాడిలో మృతుల సంఖ్య 41కి చేరింది. మృతుల్లో 13 మంది విదేశీయులున్నారు. 239 మంది గాయపడినట్లు ఇస్తాంబుల్‌ గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది. దాడులకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడులకు పాల్పడింది ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులేనని టర్కీ ఆరోపిస్తోంది.