జాతీయ వార్తలు

జెఇఎమ్ తీవ్రవాదుల పనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్:యూరి సెక్టర్‌లోని సైనిక స్థావరంపై ఆదివారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన నలుగురు తీవ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేఇ మహమ్మద్ (జెఇఎమ్)కు చెందినవారేనని ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ స్పష్టం చేశారు. ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాల్పడినది కూడా ఈ సంస్థకు చెందిన తీవ్రవాదులే కావడం గమనార్హం. కాశ్మీర్‌లో అస్థిరతకు పన్నిన కుట్రలో భాగంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.