జాతీయ వార్తలు

మోదీ మదిలో పేదలకు స్థానం లేదు: రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దతియా: ప్రధాని నరేంద్ర మోదీ మదిలో పేదలకు, అణగారిన మహిళకు స్థానం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మధ్యప్రదేశ్‌లోని దతియా ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ నీరవ్, అనిల్ వంటివారిని మాత్రమే ఆయన భాయ్ అని సంబోధిస్తారని అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన గ్వాలియర్ ప్రాంతంలోని మా పీతాంబర పీఠాన్ని సందర్శించుకున్నారు.