రాష్ట్రీయం
ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 August 2018
ధవళేశ్వరం: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ బ్యారేజీ నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఈ కారణంగా బ్యారేజీపై కేవలం ద్విచక్రవాహనాలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. గోదావరి ఉద్ధృతి కారణంగా పడవ ప్రయాణాలను నిషేధించారు.