జాతీయ వార్తలు
డీడీసీఏ ఆరోపణలపై లోకసభలో జైట్లీ వివరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 December 2015
న్యూఢిల్లీ : ఢిల్లీ క్రికెట్ సంఘంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అరోపణలపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ లోకసభలో వివరణ ఇచ్చారు. క్రికెట్ స్టేడియంలో వీఐపీ బాక్సుల నిర్మాణం ద్వారా 35 కోట్లు సేకరించినట్లు మంత్రి తెలిపారు. 114 కోట్లు ఖర్చు చేసి ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో పునర్నిర్మాణం చేపట్టినట్లు జైట్లీ సభలో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ మోతాదులో నిధులు ఖర్చు అయ్యాయని ఆయన ఆరోపణలు చేశారు. స్టేడియం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 900 కోట్లు ఖర్చు చేసినట్లు జైట్లీ ఆరోపించారు. ఢిల్లీ క్రికెట తీవ్ర స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేసిన కేజ్రీవాల్పై కేంద్ర మంత్రి జైట్లీ పరువు నష్టం కేసు వేశారు.