ఆంధ్రప్రదేశ్‌

ఇంటి పైకప్పు కుప్పకూలి అయిదుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: భారీ వర్షానికి ఇల్లంతా నానిపోయి పైకప్పు కూలడంతో అయిదుగురు వ్యక్తులు నిద్రలోనే సజీవ సమాధి అయ్యారు. మైదుకూరు మండలం ఉత్సలవరంలో మంగళవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరిగింది. ఇంటి యజమాని గురప్ప (55), అతని భార్య పెంచలమ్మ (50), కుమార్తె హరిత (23), మనవలు నవనీత్ (5), యశ్వంత్ (18 నెలలు) ఈ దుర్ఘటనలో మృత్యువాత పడ్డారు. మరో కుమార్తె లలిత, మనవరాలు నిహారిక గాయపడ్డారు. ఒకే కుటుంబంలో అయిదుగురు మరణించడం గ్రామంలో విషాదాన్ని నింపింది.