జాతీయ వార్తలు

జిమ్నాస్ట్ దీపకు మోదీ అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము: ఎన్ని ఆటంకాలు ఎదురైనా కఠోర దీక్షతో సాధన చేసి భారత్ నుంచి ఒలింపిక్ క్రీడలకు ఎంపికైన తొలి మహిళా జిమ్మాస్ట్‌గా నిలిచిన దీపా కర్నాకర్‌ను ప్రధాని మోదీ అభినందించారు. జమ్ములోని శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం అసాధ్యమేమీ కాదని యువత నిరూపించాలని సూచించారు.