జాతీయ వార్తలు

ఢిల్లీలో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: ‌ఢిల్లీలో మైనర్‌బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలోని దిచావన్‌ ప్రాంతంలో 14ఏళ్ల మైనర్‌ బాలిక పాఠశాలకు వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు కారులో వచ్చి అపహరించారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.