జాతీయ వార్తలు

దిల్లీ సెక్రటేరియట్‌లో సిబిఐ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దిల్లీ సచివాలయంలో మంగళవారం ఉదయం సిబిఐ అధికారులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన ముఖ్య కార్యదర్శి ఛాంబర్‌లో కూడా సోదాలు జరిగాయి. రాజకీయ కక్షతోనే ప్రధాని మోదీ సిబిఐ దాడులు జరిగేలా ఆదేశించారని దిల్లీ సి.ఎం. కేజ్రీవాల్ ఆరోపించారు.