జాతీయ వార్తలు

పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీలను అమలుచేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు గురువారంనాడు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు. ఎంపీలు అశోక్ గజపతి రాజు, టీజే వెంకటేష్, మురళీమోహన్, శివప్రసాద్ తదితర ఎంపీలు పాల్గొన్నారు.