జాతీయ వార్తలు

దర్గాలో ప్రవేశించిన తృప్తి దేశాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఆలయాల్లో లింగ సమానత్వం కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ ముంబయిలోని ప్రఖ్యాత హజీ అలీ దర్గాలోకి గురువారం ఉదయం ప్రవేశించారు. ఈ సందర్భంగా దర్గా వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే శనిశింగనాపూర్, త్య్రయంబకేశ్వరం ఆలయాల్లో ప్రవేశించిన ఆమె హాజీ అలీ దర్గాలోకి వెళతానని గతంలోనే ప్రకటించారు. అనుకున్నట్లే ఆమె దర్గాలోకి వెళ్లారు. దర్గాలో ప్రార్ధనలు జరిగే ప్రదేశంలోకి కూడా వెళతానని ఆమె చెబుతున్నారు.