ఆంధ్రప్రదేశ్‌

ప్రజలకు, పోలీసుల మధ్య సహకారం పెరగాలి:డీజీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రజలకు పోలీసుల మధ్య మరింత సహకారం పెరగాల్సిన అవసరం ఉందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సేవ కోసం పోలీసులు ఉన్నారని తెలిపారు. ఇటీవల పోలీసులపై ఓ రాజకీయ పార్టీ చేసిన ఆరోపణలపై తాను స్పందించటం లేదని అన్నారు. తాను వినయపూర్వకంగా ప్రజలకు సేవ చేసే ఉద్యోగిని మాత్రమేనని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా పోలీసులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఈనెల 21న ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసు సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు.