అంతర్జాతీయం

ఢాకాలో మరోసారి పేలుడు: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: ఉగ్రమూకలు మరోసారి ఢాకాలో విరుచుకుపడ్డారు. ప్రార్థనలు చేసుకుంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని తెగబడ్డారు. బంగ్లాదేశ్‌లో ఈద్గా వద్ద గురువారం ఉదయం రంజాన్‌ ప్రార్థనల సమయంలో బాంబులు పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతిచెంగా, మరో ఐదుగురు గాయపడినట్టు కిషోర్‌గంజ్ కంట్రోల్ రూమ్ పోలీసు అధికారి మహ్‌బూబ్ తెలిపారు. కిశోర్ గంజ్ శివారులోని షోలాకియా ఈద్గా ఎంట్రన్స్ వద్ద ఈ బాంబులు పేలాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. గత వారం ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు 22 మందిని పొట్టనపెట్టుకున్న సంఘటన నుంచి తేరుకోకముందే రంజాన్‌ ప్రార్థనల సమయంలో పేలుడు జరగడం బంగ్లాదేశ్‌లో విషాదాన్ని నింపింది.