జాతీయ వార్తలు

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీని వారణాసిలో కలిసేందుకు వికలాంగులు ఓ బస్సులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డుపక్క విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం వారణాసి పర్యటనలో మోదీని కలిసేందుకు వీరంతా బస్సులో బయలుదేరారు.