జాతీయ వార్తలు
మసూద్ను విడుదల చేసి భద్రతపై రాజీ పడ్డారు: దిగ్విజయ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 September 2016
దిల్లీ: 1999లో భారత ఎయిర్లైన్స్ విమానం హైజాక్ చేసిన ఉగ్రవాది మసూద్ అజహర్ను విడిచిపెట్టి నాటి ఎన్డీయే ప్రభుత్వం దేశ భద్రతపై రాజీపడిందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సోమవారం మండిపడ్డారు. ఉరి దాడి సూత్రధారిగా భావిస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నేత మసూద్ను విడుదల చేసి ఎన్డీయే ప్రభుత్వం తప్పుచేసిందన్నారు. సరిహద్దుల్లో ఆర్మీ స్థావరాన్ని రక్షించడంలో సైన్యం విఫలమైందని , పాక్ను ఒంటరి చేయాలన్నారు.