జాతీయ వార్తలు

ఎపి సమస్యలను పట్టించుకోని ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రాష్ట్ర విభజన ఫలితంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ఆరోపించారు. ఎపి విషయంలో బిజెపికి చిత్తశుద్ధి లేదన్నారు. తమ పార్టీ ఎంపీ కెవిపి ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుకు అన్ని ప్రాంతీయపార్టీలు మద్దతు ఇవ్వగా బిజెపి మాత్రం వౌనం వహించడం దారుణమన్నారు. ప్రైవేటుబిల్లు సభలో ఆమోదం పొంది చట్టంగా రూపొందితే ఎపికి మేలు జరుగుతుందన్నారు.