జాతీయ వార్తలు

యోగాసనాలతో బిజెపి ఎంపీ నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇంటి ఎదుట రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న బిజెపి ఎంపీ మహేష్ గిరి మంగళవారం వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో ఆయన యోగాసనాలు వేసి తన మద్దతుదారులతో ఆందోళన కొనసాగించారు. దిల్లీ పురపాలక మండలి అధికారి ఎంఎం ఖాన్ హత్యకేసులో తన ప్రమేయం ఉందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు నిరసనగా మహేష్ గిరి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షకు బిజెపి నేతలు హర్షవర్ధన్, సుబ్రహ్మణ్య స్వామి తదితరులు ఇప్పటికే మద్దతు ప్రకటించారు.