జాతీయ వార్తలు

అధికారం దక్కితే సంపూర్ణ మద్యనిషేధం: కరుణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు పట్టం గడితే సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని డిఎంకె అధినేత కరుణానిధి తమ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈసారి ఉచిత పథకాలకు బదులు యువత, రైతులు, మహిళలను ఆకుట్టుకునేందుకు డిఎంకె తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. చిన్న, సన్నకారు రైతులు బకాయిపడ్డ రుణాలను, విద్యారుణాలను రద్దు చేస్తామని కరుణ ప్రకటించారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని, జలవనరుల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.