రాష్ట్రీయం

ఖైరతాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ పథకానికి శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో డబుల్ బెడ్‌రూమ్ పథకానికి సోమవారంనాడు శంకుస్థాపన జరిగింది. కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రులు తలసాని, కేటీఆర్, ఉపముఖ్యమంత్రి మహమూద్ తదితరులు హాజరయ్యారు.