ఆంధ్రప్రదేశ్‌

డ్రైనేజీ కాల్వలో 4 ఆడశిశువుల మృతదేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: నగరంలోని ఆనంద్ థియేటర్ సమీపంలో మంగళవారం ఉదయం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మురుగు కాల్వలను శుభ్రం చేస్తుండగా నాలుగు ఆడశిశువుల మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మృతదేహాలను చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.