జాతీయ వార్తలు

కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి ఐదుగురు చనిపోయారు. షమ్లి, కర్నాల్ జిల్లాల్లో ఈదారుణం జరిగింది. మరో 15మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.