రాష్ట్రీయం

తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి తరలిస్తున్న గంజాయిని పిఠాపురం పోలీసులు శనివారం పట్టుకున్నారు. పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 29 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓ ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా... ఈ వ్యవహారంతో సంబంధమున్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.