ఆంధ్రప్రదేశ్‌

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో అష్టమి రోజుని దుర్గాష్టమిగా వ్యవహరిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రిపై రద్దీ పెరిగింది. అదే సమయంలో దీక్ష విరమణ కోసం భవానీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున 3గంటల నుంచి భక్తులను దుర్గమ్మ దర్శనానికి అనుమతించారు.