జాతీయ వార్తలు

ఎగ్జిట్‌పోల్స్‌పై ఈసీ నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం విధించింది. చత్తీస్‌గఢ్‌లో మొదటి దశ పోలింగ్ ఈనెల 12 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం విధించింది. ఈ నిషేధం ఈనెల 12వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటల వరకు కొనసాగుతుంది.