జాతీయ వార్తలు

మాజీ మంత్రి చిదంబరం భార్యకు ఈడీ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: శారదా చిట్‌ఫండ్‌ స్కాంలో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం భార్య నళినికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెను ప్రశ్నించేందుకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ శారదా చిట్‌ఫండ్‌ స్కాం ఆరో అనుబంధ ఛార్జ్‌షీట్‌లో నళిని పేరును చేర్చింది. ఈ కేసులో నళినిని వివాదాస్పద ఛానల్‌ ఒప్పందం గురించి తెలిసిన రహస్య వ్యక్తిగా పేర్కొన్నారు.