తూర్పుగోదావరి
వడదెబ్బకు ఉపాధి హామీ కూలీ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 April 2016
కాకినాడ రూరల్, ఏప్రిల్ 9: వడదెబ్బకు గురైన ఒక ఉపాధి హామీ కూలీ శనివారం మృతిచెందాడు. కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామానికి చెందిన మేడిశెట్టి సోమరాజు (60) అనే వ్యక్తి స్థానికంగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నాడు. ఉపాధి పనులు చేస్తుండగా వడదెబ్బ కారణంగా అతడు మృతిచెందినట్టు ఉపాధి హామీ ఎపిఒ సత్యనారాయణ తెలియజేశారు. మృతుడి వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్టు ఆయన చెప్పారు.