తూర్పుగోదావరి
దోసకాయలపల్లితో ఎనలేని అనుబంధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 26 February 2018
కోరుకొండ, ఫిబ్రవరి 25: సినీనటి శ్రీదేవికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని దోసకాయలపల్లి గ్రామానికి ఎనలేని అనుబంధం ఉంది. దేవత, హిమ్మత్వాలా సినిమా షూటింగులు దోసకాయలపల్లిలో సుమారు 15 రోజులు జరిగాయి. దేవత సినిమాలో శోభన్బాబు, జయప్రదతో కలిసి శ్రీదేవి నటించింది. అదేవిధంగా హిమ్మత్వాలాలో జితేంద్రతో కలిసి నటించింది. దేవత చిత్రం షూటింగ్ సమయంలో ఆమె అదే గ్రామానికి చెందిన మార్ని మునసబు ఇంటిలో ఉండటం విశేషం.