తూర్పుగోదావరి

బ్యాంకాంక్ శిక్షణకు రాజమహేంద్రవరం పోస్టుమాస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 6: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాంక్‌లో జరిగే ప్రపంచ స్థాయి తపాలా శాఖ అధికారులు, ఉద్యోగుల శిక్షణా కార్యక్రమానికి రాజమహేంద్రవరం ప్రధాన తపాలా కార్యాలయం హెడ్‌పోస్ట్‌మాస్టర్ ఎంవి సుబ్బారెడ్డి ఎంపికయ్యారు. ఈనెల 9నుంచి జూన్ 3వ తేదీ వరకు పరిపాలన, నిర్వహణపై జరిగే శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ముగ్గురు పోస్ట్‌మాస్టర్లకు ఈఅవకాశం లభించగా, దక్షిణభారత దేశం నుంచి సుబ్బారెడ్డి ఒక్కరికే అరుదైన ఈఅవకాశం దక్కడం విశేషం. ఈసందర్భంగా సుబ్బారెడ్డిని తపాలాశాఖ అధికారులు, సిబ్బంది అభినందించారు.