ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: రామకుప్పం మండలం నంద్యాల తండాలోకి సోమవారం ఉదయం ప్రవేశించిన ఏనుగులు క్యాబేజీ, వరి, టమాట పంటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. గ్రామస్థులు వేసుకున్న కంచెను పడేసి ఏనుగుల గుంపు గ్రామంలోకి చొరబడింది. ఏనుగులు ఎప్పుడు ఇళ్ల మీద పడతాయోనని గ్రామస్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.