ఆంధ్రప్రదేశ్‌

లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద శనివారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆదిత్య మరణించగా, ఆరుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖలోని గీతం కళాశాలలో చదువుతున్న ఆదిత్య స్వస్థలమైన తిరుపతి వెళ్లేందుకు బస్సులో బయలుదేరగా ఈ దుర్ఘటన జరిగింది.