ఆంధ్రప్రదేశ్‌

ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిలయినట్లు తెలుసుకొని మనస్తాపానికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థి సోమవారం అర్ధరాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తి రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని కళ్యాణదుర్గంకు చెందిన లోకేష్ (23)గా గుర్తించారు. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థి ఆత్మహత్యతో కళాశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి.