జాతీయ వార్తలు

రాజస్థాన్‌లో భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌తోపాటు మరికొన్ని జిల్లాల్లో శుక్రవారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారి భూమి కంపించి ఇళ్లలోని సామాన్లు చల్లాచెదురు కావడంతో జనం భయాందోళనలకు లోనయ్యారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.8గా నమోదైందని, ఎక్కడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.