జాతీయ వార్తలు

ఎవరెస్ట్‌ను అధిరోహించిన శేఖర్‌బాబు బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: రాక్ కైంబ్లింగ్ స్కూల్ డైరెక్టర్ శేఖర్‌బాబు నేతృత్వంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు బయలుదేరిన బృందంలో అయిదుగురు శుక్రవారం ఉదయం లక్ష్యాన్ని చేరుకున్నట్లు సమాచారం. ఐపిఎస్ అధికారి సునీల్ శర్మ, ఆదిలాబాద్ ఎఎస్‌పి రాధిక, ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రభాకరన్, ఇంజనీర్ బాలన్, భద్రయ్య ఎవరెస్ట్ శిఖరంపైకి చేరుకున్న ఘనతను సాధించారు. మరో ఇద్దరు వ్యక్తులు లక్ష్యానికి చేరువలో ఉన్నట్లు తెలిసింది.