రాష్ట్రీయం

సరోజని కంటి ఆసుపత్రిలో రోగుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : సరోజనీదేవి కంటి ఆసుపత్రిలో రోగులు ఆందోళనకు దిగారు. గత నాలుగు రోజుల నుంచి ఆసుపత్రిలో నీటి కొరత ఏర్పడింది. దీంతో 108 శస్త్ర చికిత్సలు ఆగిపోయాయి. రోగులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆందోళనకు దిగారు. రేపటిలోగా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వటంతో రోగులు ఆందోళన విరమించారు.