ఆంధ్రప్రదేశ్
కాకినాడలో వంద గుడిసెలు దగ్ధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 April 2016
కాకినాడ: ఇక్కడ పర్లోవపేటలో మత్స్యకారులకు చెందిన సుమారు వంద గుడిసెలు శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. ఓ ఇంట్లో వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఎగసి పడడంతో మంటలు మిగతా గుడిసెలకు వ్యాపించాయి. గుడిసెల్లో సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో మత్స్యకారులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. తాము సర్వస్వం కోల్పోయామని బాధితులు విలపిస్తున్నారు. బాధితులకు నిత్యావసర సరకులను ఉచితంగా అందజేయాలని డిప్యూటీ సిఎం ఎన్.చినరాజప్ప అధికారులను ఆదేశించారు.