అంతర్జాతీయం

ఉత్తర కొరియాలో వరదలు: 133 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్‌: ఉత్తరకొరియాలో వరదల కారణంగా 133 మంది మృతిచెందగా, 395 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఉత్తరకొరియా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐరాస ఈ వివరాలను ప్రకటించింది. 35వేల ఇళ్లు, 8,700 ప్రభుత్వ భవనాలు ధ్వంసమైనట్లు ఐరాస తెలిపింది. వరద ప్రాంతాల్లో సహాయచర్యలు చేపట్టినట్లు ఉత్తరకొరియా పేర్కొంది. ట్యుమెన్‌ నదీ పరీవాహక ప్రాంతంలో లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.