జాతీయ వార్తలు
విదేశాంగ కార్యదర్శిని అత్యవసరంగా పిలిపించిన కేంద్రం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 September 2016
ఢిల్లీ: విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ వియన్నా పర్యటనను కుదించుకుని మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. వెంటనే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉరీ ఉగ్రదాడులకు దౌత్యపరంగా జవాబు చెప్పాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉండటంతో జైశంకర్ తన పర్యటన కుదించుకుని హుటాహుటిన స్వదేశానికి చేరుకున్నారు. వియన్నా నుంచి న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొనవలసి ఉంది.