ఆంధ్రప్రదేశ్‌

కాలువలో ఐదుగురు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఐదుగురు వ్యక్తులు ఆదివారం సాయంత్రం గల్లంతయ్యారు. గల్లంతయిన వారి ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు ప్రారంభించగా, సోమవారం ఉదయం ఓ వ్యక్తిని పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మిగతా నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.