తెలంగాణ
ఈతకు వెళ్లి నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 17 September 2016
వరంగల్ : ధర్మసాగర్ చెరువులో శనివారం ఉదయం ఈతకు వెళ్లిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ముగ్గురు విద్యార్థినులున్నారు. గల్లంతైన వారు శ్రీనిధి, శివసాయి, శ్రావ్యారెడ్డి, శివసాయికృష్ణగా గుర్తించారు. వీరంతా వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.