ఆంధ్రప్రదేశ్‌

ప్రిన్సిపాళ్ల తీరుపై మంత్రి గంటా ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: కళాశాలల ప్రిన్సిపాళ్లు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ఎపి విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రిన్సిపాళ్లతో ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశానికి 800 మంది ప్రిన్సిపాళ్లకు గాను కేవలం 60 మంది హాజరు కావడం పట్ల ఆయన అసహనం చెందారు. ప్రిన్సిపాళ్లపై ఎయు అధికారులకు ఎలాంటి అజమాయిషీ లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.