జాతీయ వార్తలు

ముద్రగడ నిరసనలతో కాపులకే నష్టం: గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కాపులకు రిజర్వేషన్ల విషయమై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నా మాజీ మంత్రి ముద్రగడ ఎందుకోసం నిరహార దీక్షలు తలపెడుతున్నారో అర్థం కావడం లేదని ఎపి మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు తమ ప్రభుత్వం కాపు కమిషన్‌ను నియమించిందని ఆయన గుర్తు చేశారు. ముద్రగడ దీక్షలతో కాపులకు నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు.