ఆంధ్రప్రదేశ్‌

మట్టి గణపతిని పూజించండి : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఉపయోగించటాన్ని విఘ్నేశ్వరుడు ఇష్టపడతాడని, మట్టి ప్రతిమలను ఉపయోగిస్తే ప్రకృతి వనరుల రక్షణ సాధ్యమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం తెలిపారు. మట్టి గణపతే మహాగణపతి అని, మట్టి విగ్రహాలను పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.